Dharmakruthi  Chapters   Last Page

1. ఉపక్రమణము ''తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి''
2. కంచి కామకోటి పీఠము
 - ఆదిశంకరులు

'పదం భూషయతే కాంశ్చిత్‌ కేచిత్తద్భూషయన్తిచ
మిధోభూషణ భూష్యత్వం క్రమ ప్రాప్త మిహాద్బుతమ్‌''

3. శంకరుల కాలము

ఆంగ్లేయ చరిత్రకారులు, వారినే అనుసరిస్తున్న ఆధునిక చరిత్రకారులు ఆదిశంకరుల కాలాన్ని క్రీ.శ. 788గా నిర్ణయించారు...

4. శంకరుల ధర్మప్రతిష్టాపనము శ్రీకృష్ణ నిర్యాణానంతరము రెండు వేల సంవత్సరములలో భారతదేశం అంతా 72 దుర్మతములు వ్యాపించి ఉన్నాయి...
5. కామకోటి పీఠ అవిచ్ఛిన్న పరంపర ఆదిశంకరుల కాలం నుండి ఈ రోజు వరకూ కంచి కామకోటి పీఠాచార్యులు అవిచ్ఛిన్నంగా యోగ లింగాన్ని,
6. మహాత్ములైన పూరావచార్యులు ఆదిశంకర భగవత్పాదులవారు తమ చివరి అయిదేళ్లకాలం కైలాసయాత్ర సంప్రాప్తమైన యోగలింగాన్ని అర్చించుకొంటూ కాంచీపురంలో ఆవాసం చేశారు. తుంగభద్రా తీరము నుండి
7. పూర్వీకులు

తంజావూరు మహారాష్ట్ర ప్రభువుల పాలనలోనికి రాకముందు కర్ణాటక నాయక రాజుల పరిపాలనలో ఉండేది. నాయక రాజులలో ప్రసిద్ధులైన సేవప్ప నాయకుని కాలంలో శ్రీగోవింద

8. మణికుట్టి

'మణికుట్టి' అన్న పేరు వినడంతోనే తల్లితండ్రులు తమ పిల్లవాణ్ణి ముద్దుగా పిలిచే పేరుగా తోస్తుంది. ''కాకిపిల్ల కాకికి ముద్దు'' అన్న సామెతగా,...
9. శ్రీమఠం ఖైదు అయిన కథ ఒకరోజు విదేశాలలో సైన్యం విద్రోహం చేసి ఆ దేశపు చక్రవర్తిని గృహనిర్బంధం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. శ్రీవారు ఆ రోజు సాయంత్రం
10. పూర్వాశ్రమ కుటుంబము గణపతిశాస్త్రిగారికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుని పేరు శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి. అది గణపతిశాస్త్రిగారి తండ్రిగారి పేరు. తమిళంలో

11. అవతారము
గిని
ఆశ

శ్రీమచ్చంద్ర కిశోర శేఖర గురోరత్రావతారాచ్ఛ్రియా
12. స్వర్ణోదంతము తమ నాలుగో సంవత్సరంలో ఒక రోజున గిని వరండాలో కాళ్ళాడించుకుంటూ కూర్చున్నారు. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో...
13. చిదంబర అగ్ని ప్రమాదము అప్పుడు గినికి అయిదేళ్ళు. చిదంబరం ఇలైమైక్కినార్‌ గుడిలో ఉత్సవం జరుగుతోంది. అ సమయంలో ఫిరంగిపేటలో ఉన్న శ్రీసుబ్రహ్మణ్య..
14. అద్వయీ స్థితి గిని ఒకటో తరగతి చదువుతున్న చిదంబరం ఎలిమెంటరీ స్కూలు ఆ రోజు ఎంతో క్రమశిక్షణగా ఉంది. అందరూ ఎవరి కోసమో ఎదురు...
15. సంగీతాభ్యాసము తరువాత సంవత్సరము పచ్చియప్ప పై#్రమరీస్కులులో నాల్గవ తరగతిలో చేరారు. ఆ సంవత్సరము గినికి చదువు సరిగా అబ్బలేదు. అన్ని సబ్జెక్టులలోనూ తక్కువ మార్కులే.
16. అమెరికన్‌ మిషనరీ పాఠశాలలో గినికి ఇప్పుడు తొమ్మిది సంవత్సరములు.
17. ఉపనయనం - సంధ్య 1905వ సంవత్సరం గినికి ఉపనయనం అయింది.

18. ప్రిన్స్‌ ఆర్ద్రర్‌ పాత్రలో

1906 వ సంవత్సరంలో గిని నాలుగో ఫారంలోనికి వచ్చారు.
19. పరాపర గురువులు రాజాగోవింద దీక్షితుల వారి వంశానికి చెందిన శ్రీ
20.పరమేష్టి గురువులు తంజావూరు పాలించిన శరభోజీ రాజాగారికీ పినతండ్రి అమర సింహరాజాగారికీ మధ్యనున్న తగాదా వలన అమరసింహరాజా తిరువిడై
21.పరమ గురువులు 1905 లో గిని ఉపనయనం జరిగినప్పుడు శ్రీ కంచి శంకరాచార్యుల వారు ప్రసాదాలు పంపారని ఇంతకుముందు చెప్పుకొన్నాం. ఆ స్వామివారి

22.పరమగురువులఅనుగ్రహం

1906 ప్రాంతాలలో పరమగురువులు తిండివనం సమీప గ్రామాలలో పర్యటన చేస్తున్నారు. పెరుముక్కల్‌ చాతుర్మాస్య సమయంలో

శ్రీవెంకట్రామయ్య జోస్యం
గురువులు
సన్యాసస్వీకారము

Healthy Frar

23. దీక్ష సరి! శ్రీమఠం చింతాక్రాంతంగా ఉన్నదని చెప్పుకొన్నాం. పరమగురువులు గినిని తమ వారసునిగా నిర్ణయించారు. మన అనవసర జోక్యం వల్లనే
24. మాతృమూర్తి తమ అక్కగారిని పరామర్శించడానికి వచ్చిన మహాలక్ష్మమ్మగారు తన పుత్రునే సన్యాసిగా ముండన కాషాయదండ కమండలాదులతో

25. పీఠాధిపత్యము

తిండివనం తురకవీధిలో ఉంటూ అమెరికన్‌ మిషనరీ స్కూలులో ఆంగ్లవిద్యనభ్యసిస్తున్న 13 ఏళ్ల శ్రీస్వామినాధన్‌ హిందువులకు
26. పీఠాధిపతులకు పూర్ణకుంభము తిండివనంలో మిషనరీస్కూలు ప్రక్కన జంతికలు, పాలకాయలు అమ్ముకొనే బ్రాహ్మణ వితంతు వృద్దురాలొకామె ఉండేవారు. ఆ జంతికలు
27. పట్టాభిషేకము శంకర పీఠాధిపతులు సన్యాసులే అయినప్పటికీ, బహుకాలంగా అనేక మంది సంస్థానాధీశులకు గురువులుగా, ఆధ్యాత్మిక సార్వభౌములుగా
28. ఆర్థిక అస్తవ్యస్తత 62వ ఆచార్యులవారు కంచినుండి కుంభకోణం వెళ్లినప్పుడు పూర్వపు రాజులు చేసిన వ్యవస్థ అంతా తురుష్కుల దండయాత్రలలో చెడిపోవడంతో కామకోటిపీఠపు ఆస్తులన్నీ కేవలం తామ్రశాసనాలుగా పురాతత్వ పరిశోధకులు మాత్రమే ఉపయోగించేవిగా మిగిలిపోయాయి.
29. ప్రధమ విజయయాత్ర పీఠాధిపతులు ప్రజల మనసులలో ఆధ్యాత్మిక జాగృతిని ప్రోది చేయడానికి దేశం నలుమూలల జరిపే యాత్రను విజయ యాత్ర అంటారు
30. జంబుకేశ్వర అఖిలాండేశ్వరీ
దేవాలయ పునరుద్దరణ
శంకర విజయాలలో భగవత్పాదులు కాశీలో అన్నపూర్ణ దేవాలయములోనూ, ఉత్తర కర్ణాటకలో మూకాంబిక దేవాలయములోనూ,
31. పరమేష్ఠిగురువుల అధిష్టానదర్శనము మహాస్వామివారు వారి పరమేష్ఠిగురువులయిన సుదర్శన మహాదేవేంద్ర సరస్వతీ
32.మహామఖ స్నానం 1909లో కుంభకోణంలో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహామఖం వచ్చింది. మాఘపూర్ణిమనాడు సూర్యుడు కుంభరాశిలోనూ

33.విద్యాశిక్షణలు

1907 నుండి 1909 వరకు మహాస్వామివారు ముఖ్యముగా మఠ విషయాలను ఆకళింపు చేసుకోవడంలో,
34.కావ్యపాఠములు 1909 నాటికి శ్రీవారు వేద, మంత్ర శాస్త్ర భాగాలలో తగిన అధికారం సంపాదించిన తరువాత సంస్కృత
35.మహేంద్ర మంగలంలో శాస్త్ర అభ్యాసం 1911, 1912, 1913 లలో మహేంద్ర మంగలము ఆ కాలంలో తమిళనాడులో ఉన్న దిగ్దంతులయిన పండితులందరకూ పుణ్య స్థలం అయినది. ఆ రోజులలో తంజావూరు సీమ యావద్భారతంలోనే మహాపండితుల శేముషీ వైభవానికి ప్రఖ్యాతి గాంచింది
36.విజయయాత్రా సన్నాహం స్వామివారు కుంభకోణంలో ఉండే సమయంలో దర్భాంగా మహారాజు దక్షిణదేశయాత్ర కోసం రామేశ్వరం దాకా వెళ్లి కుంభకోణంలో
37. పరిశిష్టము
మహాస్వామి - మహర్షి
ఇరువదవ శతాబ్ధము బహు విధములుగా చాలా గొప్పది.
38. పరిశిష్టము  

ఇంద్ర సరస్వతీ, భారతీ మహాస్వాములు

Dharmakruthi  Chapters   Last Page