Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters   

విషయానుక్రమణిక

 

పీఠిక

1-Chapter

హైహయవంశీయుఁడు కార్తవీర్యార్జునుఁడు దత్తాత్రేయు నారాధించి అణిమాద్యష్టసిద్ధులను పొందెను. యోగశక్తిచే నతఁడు కావలసినపుడు వేయిబాహువులను పొందఁగలిగియుండెను.

2-Chapter

శ్రీరామునివలన పరాభవమునొందిన భార్గవరాముఁడు అత్యంతము నిర్వేదము నొంది మార్గమున ఇట్లు చింతించుచు పోవఁజొచ్చెను. ''అహో నాచిత్తసమ్మోహ మేమని చెప్పదును?

3-Chapter

పరశురాముఁడు దత్తాత్రేయుని సందర్శించుటకై బయలుదేరి మార్గమధ్యమున లోకవ్యవహారమునుగూర్చి ఆలోచించుచు ఇట్లనుకొనెను. "అయ్యో! నేను ఇంతవఱకును

4-Chapter

పరశురాముఁడు అద్భుతమైన కుమారీ దేవీచరిత్రమును వినివిస్మయము నొంది ప్రాంజలియై దత్తాత్రేయునితో నిట్లనెను. "భగవానుఁడా! మీరుచెప్పిన యీకథ చాల ఆశ్చర్యకరముగా

5-Chapter

దత్తాత్రేయుఁడు పరశురామునకు త్రిపురాదేవియొక్క మహాత్మ్యమును ఇట్లు వర్ణించి చెప్పెను. "త్రిపురాదేవియొక్క ఆజ్ఞ ననుసరించి బ్రహ్మ పృధివియందు క్షణములో మనుష్య యక్షగంధర్వాది జాతులతో సర్వమును సృష్టించెను.

త్రిపురారహస్యసారమున -జ్ఞానఖండము

6-Chapter

హారితాయనుఁడు నారదునితో నిట్లు చెప్పుచున్నాడు. ఓమ్‌. సర్వమునకు కారణమైనయానందమే రూపముగా గలిగి

7-Chapter

భార్గవరాముఁడు గురువునకు ప్రణమిల్లి అంజలించి ఇట్లు పలికెను. ''భగవానుఁడా! పూర్వము క్రోధముతో రాజవంశములను

8-Chapter

భార్గవరాముఁడు మిగుల కుతూహలముతో దత్తాత్రేయు నిట్లు ప్రశ్నించెను. ''భగవానుఁడా తమరు చెప్పినది నిజము అవిచారమువలననే జను లన్నివిధముల నశించుచున్నారు.

9-Chapter

కంఠమును కౌగిలించుకొని ఇట్లు పలుకుచున్న భర్తను చూచి హేమలేఖ దరహాసముతో నిట్లనెను. ''నాథ! నామాట వినుము. నేను నీయందు విరక్తురాలను కాను. కాని లోకమున ఏది చాల ప్రియము.

10-Chapter

భార్గవుఁడు మిగుల హర్షము నొంది దత్తాత్రేయునితో నిట్లనెను. ''భగవానుఁడా ఈకథవలన ఎవఁడు ఎట్టిసంగమును పొందుచున్నాఁడో వాఁడు అట్టిఫలమునే పొందు

11-Chapter

ప్రియురాలి మాటలను విని హేమచూడుఁడు విస్మితుఁడై నవ్వుచు ఇట్లనెను. "నీవు చెప్పిన దంతయు గగనకుసుమమువలె నిరాధారముగా తోఁచుచున్నది.

12-Chapter

హేమలేఖ భర్తతో నిట్లనెను. ''నీవు అడిగినదానికి సమాధానము చెప్పెదను. స్థిరచిత్తుఁడవై ఆదరముతో వినుము. మనస్సు మర్కటమువంటిది.

13-Chapter

1 హేమచూడుఁడు ప్రియురాలి మాటలవలన పరమేశ్వరుని స్వరూపము చిన్మయ మని తెలిసకొని, గురువులవన

14-Chapter

హేమచూడుఁడు ప్రియురాలిమాటలను విని మిగుల హర్షము నొంది ఇట్లనెను. ''ఆహా! నీవు ధన్యురాలవు! ఏమి నీజ్ఞానవైభవము!

15-Chapter

అట్లు సమాధిస్థితి నొందియున్నభర్తను చూచి ఆతనిని కదలింపకుండ హేమలేఖ ప్రక్కన కూర్చుండి యుండెను.

16-Chapter

అద్భుతమైన హేమచూడుని కతను విని భార్గవరాముఁడు తనకు తోఁచిన సందేహములను దత్తాత్రేయునితో నిట్లు చెప్పెను.

17-Chapter

జగత్తుయొక్క తత్త్వమును విని భార్గవరాముఁడు ఇంకను సందేహములు కలవాఁడై ఇట్లు ప్రశ్నించెను. ''భగవానుఁడా! జగత్తునుగూర్చి నీవుచెప్పినది నిజమే.

18-Chapter

మునిపుత్రుఁడు గండశైలములోనుండి బయలుదేరునపుడు మహాసేనుని మూర్ఛితునిగావించి ఆతని లింగశరీరమును మాత్రము గైకొని వెలుపలికివచ్చిన తరువాత దానిని అతనియొక్క

19-Chapter

మునికుమారుఁడుచెప్పిన దంతయు మహాసేనుఁడు మంచి బుద్ధితో విచారించి జగత్తుయొక్క స్థితి స్వప్నస్థితివంటిదే అని తెలిసికొని వెంటనే శోకమును వీడెను.

20-Chapter

పరశురాముఁéడు శైలలోకాఖ్యానము విన్నతరువాత తనయాశ్రమమునకు పోయి గురువు చెప్పినట్లుగా విన్నదాని నంతను

21-Chapter

భార్గవుఁడు విస్మితుఁడై దత్తాత్రేయునితో నిట్లనెను. ''భగవాసుఁడా! నీవు చెప్పనయీకథ అద్భుతముగా నున్నది.

22-Chapter

జనకుఁడు చెప్పినది విని అష్టావక్రుఁడు మరల ఇట్లు అడిగెను. ''మహారాజా! వవ్యహారదశలయందును నిర్వికల్పములు

23-Chapter

దత్తాత్రేయుఁడు భార్గవునకు ఇట్లు చెప్పుచున్నాఁడు. ''అష్టావక్రజనకుల సంవాదమువలన చైతన్యము దృశ్యరహితముగా శుద్ధముగ ఎట్లుండునో నిరూపింపఁబడినది.

24-Chapter

భార్గవుఁడు మరల దత్తాత్రేయు నిట్లు ప్రశ్నించెను. "భగవానుఁడా! ఆత్మను గోచరింపఁజేసికొనుటకు ఉపాయమైన జ్ఞానము అందఱకును ఒకటియే కదా.

25-Chapter

దత్తాత్రేయుఁడు పరశురామునితో మరల ఇట్లు చెప్పెను. "ఈవిషయమున ఒకవృత్తాంతమును చెప్పెదను వినుము.

26-Chapter

భార్గవరాముఁడు దత్తాత్రేయుని మరల ఇట్లు ప్రశ్నించెను. ''భగవానుఁడా! సాక్షాత్తుగా మోక్షఫలము నొసంగునట్టి విజ్ఞానరూపమైన సాధనమును సారభూతముగ సునిశ్చితముగా చెప్పుము.

27-Chapter

భార్గవరాముఁడు దత్తాత్రేయని మరల వినయముతో నిట్లు ప్రశ్నించెను. ''శాపముక్తి నొందిన యాబ్రాహ్మణుఁడు హేమాంగదుని మరల దేనినిగూర్చి ప్రశ్నించెను?

Sri Tripurarahasya Gnanakandasaaramu    Chapters