Sri Bhagavatha kamudi    Chapters   

Munnudi శ్రీ గాయత్రీ పీఠాధిపతులు, బ్రహ్మీభూత శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు, తాము అఖిలాంధ్రదేశమున సల్పిన ప్రచార పర్యటనలలో, అశేష జనాధరణమును పొంది, అల్పకాలములో -
1-Chapter పూర్వము ఒకప్పుడు పరమపవిత్రమైన నైమిశారణ్యమున శౌనకాది మహామునులు దీర్ఘ సత్త్రయాగమును ప్రారంభించి, వ్యాసానుగ్రహముచచే సర్వ పురాణసారమును, వాని తత్త్వమును తెలిసికొనిన సూతుని
2-Chapter పరీక్షిన్నరేంద్రుడు తనకు మోక్షోపాయము చెప్పుమని శుకయోగీంద్రుని అడగగా ఇట్లు బోధింప ప్రారంభించెను. ''నరేంద్రా! మోక్షము నపేక్షించు మానవుడు భగవంతుని కథల నాకర్ణింప వలయును,
3-Chapter పరీక్షిత్తు అడిగిన ఆత్మతత్వమును గురించి శుకయోగీంద్రుడు యిట్లనెను. ''ఓ రాజా, పూర్వము విదురుడు మైత్రేయుని నీవు నన్ను అడిగినట్లే అడుగగా మైత్రేయుడు విదురునకు చేసిన బోధను నేను చెప్పెదను వినుము.
4-Chapter దేవహూతి, కపిల సంవాదమును వినిన తరువాత విదురుడు కర్దముని కుమార్తెయగు అనసూయను అత్రి మహర్షికి యిచ్చి వివాహము చేయగా వారికి కలిగిన సంతానము గుఱించి చెప్పమనగా మైత్రేయు డిట్లు చెప్పదొడంగె.
5-Chapter ఉత్తానపాదుని చరిత్ర వినిన తర్వాత అతని సోదరు డైన ప్రియ వ్రతుని చరిత్ర చెప్పమని కోరగా శుకుడు పరీక్షిత్తున కిట్లు చెప్పెను.
6-Chapter పూర్వచరిత్రలో నరకములో వర్ణన విని ఆ నరకముల బారినుండి తప్పించుకొను మార్గము తెల్పుమని పరీక్షిత్తు శకులవారిని అడుగగా శుకుడు ఇట్లు చెప్పెను.
7-Chapter పూర్వము రాజసూయయాగమైన తరువాత, శిశుపాలుని కృష్ణుడు సంహరించగా శిశుపాలునిలోని జీవుడు కృష్ణునితో సాయుజ్యము బొందుటకు ధర్మరాజునకు చాల ఆశ్చర్యము కలిగి ఇట్లనియె.
8-Chapter త్రికూటమను గిరి సమీపమున దర్శనీయమైన ఒక విశాల సరోవరము కలదు. ఒకనాడు అచటి వనమున నుండు మత్తగజము వేసవికి దాహముకాగా తన
9-Chapter

వదార్థతత్వవిదుడగు శర్యాతి సుకన్య అను తన కుమార్తెతో చ్యవనుని ఆశ్రమమునకు జనెను. ఆ ఆశ్రమములో ఆ కన్య అటునిటు తిరుగుచూ ఒక పుట్టలోన మిణుగురుల తెరంగున మెరయు రెండు వెలుగులను గాంచి అవి ఏమియో

10-Chapter నవమకిరణము చివరిభాగములో కృష్ణునిచరిత్ర అతిక్లుప్తముగా చెప్పబడినది. అందుచే పరీక్షిత్తు కృష్ణ చరిత్రను సంపూర్ణముగ వినిపింపుమని కోరుచూ ఇట్లనెను :
11-Chapter శ్రీ కృష్ణుడు భూభారము హరించటకై అవతరించియుంటచేత కురుపాండవ యుద్ధము ద్వారా దుష్టసంహారము చేసి, భూభారము చాలవరకు తగ్గించెను. కాని యాదవకులము అపరిమితముగా పెరిగినందును
12-Chapter కృష్ణుడు వైకుంఠమునకు వేంచేసిన పిదప ఈ భూమిని ఎవరు పాలించెదరు. అని పరీక్షిత్తు శుకయోగిని అడుగగా నాతడిట్లనెను.
13-Chapter వసుదేవుడు తన పిల్లలిద్దరికినీ నామకరణము చేయవలసినదిగా కోరి తమపురోహితుడైన గర్గాచార్యుని నంద వ్రజమునకు పంపెను. నందుడు ఆయనకు స్వాగతమిచ్చి అతిథిపూజ గావించి,
14-Chapter బలరామకృష్ణులు క్రమముగా మోకాళ్ళమీద ప్రాకుచూ ఇటునటు తిరుగుచు తల్లులకు ఎంతో ఆనందమును కలిగింప, వారు కౌగిటచేర్చుకొని ముద్దాడుచుండిరి.
15-Chapter పృధు చక్రవర్తి వంశములో "ప్రాచీన బర్హి" అను నతడు కర్మాసక్తుడై అనేక యజ్ఞములు గావించి వసుంధరా వలయంబెల్ల తన యజ్ఞశాలతో విరాజిల్లచేయగా ఒకనాడాతని వద్దకు నారదుడు విచ్చేసి,

Sri Bhagavatha kamudi    Chapters