Geetha Koumudi-1    Chapters   

వి ష య సూ చి క

పీ ఠి క 

భగవద్గీతను గురించి నేను అనేక ప్రదేశములలో ఉపన్యసించుచుండగా వినిన శ్రోతలు ఈవిధంగా గీతను విషయవారీ విమర్శతో అందరికి సులభముగా తెలియులాగున చెప్పుట చాలా బాగున్నదనిన్ని, ఈ పద్ధతిలో గ్రంథమును

పీ ఠి క 2

ఈ గీతా కౌముది ప్రథమ భాగము ప్రథమ ముద్రణము 1000 కాపీలు అయిపోవుటచేత ద్వితీయ ముద్రణము చేయ నవసరము కలిగినది. రాజోలు తాలూకా లక్కవరం గ్రామకాపురస్తులును, ఆస్థికోత్తములును,

 

ప్ర శం స

 
శ్రీమద్గాయత్రీ పీఠాధిపతులగు శ్రీ విద్యాశంకర భారతీయతీంద్రులు తమ సాంప్రదాయిక మనన మంథా దండముచే గీతా క్షీరవారాశిని చిలుకగా నుద్భవించిన అమృతాంశుద్యుతి ఈ గీతాకౌముది ఇచట

 

వి జ్ఞ ప్తి

 
తా మంపిన 'గీతాకౌముది'ని సమగ్రముగ నాలో కించితిని. కువలయమున కానందకరమైన కౌముదినే రుచి చూచి యానందింపరు? సర్వానందకరమే! భగవద్గీతలకు లోకమున బహుళ వ్యాఖ్యానములు గలవు.
అం కి త ము 'వ్యుప్తకేశాయచ' అని వేదములో వర్ణింపబడిన ప్రకారము ఆ పరమేశ్వరుని వ్యుప్తకేశరూపులు, కలియుగ జ్ఞానావతారులు నైనట్టియు,
1. గీతా ఆవశ్యకత అను న్యాయము ప్రకారము ఏ ప్రయోజనము లేకుండా ఎంత తెలివితక్కువాడు అయిననూ ఏ పనిని చేయడు. అనగా ప్రపంచములో ప్రతి మానవుడును ఏదోపనిని చేయుచున్నాడు అంటే, దానివలన ఏదో ప్రయోజనము కలుగు
2. గీతా విశిష్టత ప్రపంచములో హిందూమతము, క్రిష్టియనుమతము, ముసల్‌మాను మతము అను 3 మతములు ప్రధానముగా ఉన్నవి, హిందూమతము అనగా వేదమతము.
3. గీతావతరణము

భగవంతుడు ప్రజలను సృష్టించుటకు పూర్వమే వారికి ఆహారమును ఏర్పాటుచేసి తర్వాతనే ప్రజలను సృష్టించినాడు.

4. గీతా తత్త్వము 'భగవద్గీత' అను శబ్దమునకు (1) 'భగవతాగీతా' అనగా భగవంతునిచే చెప్పబడినది అనిన్ని (2) 'భగవత్‌ తత్త్వం ప్రతిగీతా' అనగా భగవత్‌ తత్త్వమును గురించి చెప్పబడినది అనిన్నీ రెండు అర్థము లుండియున్నవి.
5. ధృతరాష్ట్రుని ప్రశ్న భగవద్గీత అంతను అనగా ఏడువందల శ్లోకములను విషయ వారీగా విమర్శించినయెడల నాలుగు భాగములుగా తేలును.

6.సంజయునిసమాధాన ము

'ధర్మక్షేత్రే కురుక్షేత్రే' అను శ్లోకముద్వారా ధృతరాష్ట్రుడు వేసిన ప్రశ్నకును ఆ ప్రశ్నలో వ్యక్తము కాబడిన వివిధభావములకును సంజయుడు.
7. అర్జునవిషాదము భగవద్గీతలోని అర్జున విషాదయోగము అనుమొదటి అధ్యాయములోని 47 శ్లోకములును, 'సాంఖ్యయోగము' అను రెండవ అధ్యాయములోని మొదటి 10 శ్లోకములున్ను కలసి 57 శ్లోకములున్ను అర్జునుని
8. అర్జునుడు బ్రహ్మవిద్యకు అధికారియేనా? అర్జునుడు తనవిషాదములో వ్యక్తముచేసిన 8భావములను విమర్శించి చూచినయెడల వానిలో 2వది అయిన వైరాగ్యమున్ను, 8వది అయిన ముముక్షుత్వమున్ను మాత్రమే శాస్త్రీయమైనవనిన్నీ,
9. కృష్ణుని బోధయొక్క స్వరూపము

అర్జునుడు తన విషాదములో వ్యక్తముచేసిన 8 భావములలో వైరాగ్య ముముక్షుత్వములను రెండు శాస్త్రీయ భావములను ఆధారము చేసుకొని అర్జునుడు బ్రహ్మవిద్యకు అధికారియే అని మనము

10. కృష్ణుని బోధ సాంఖ్య యోగసారము

అర్జునుడు విషాదముతో మూఢుడైపోయి విల్లును బాణములను పారవేసి మూర్ఛవచ్చినట్లుగా పడిపోగా, అతనికి అట్టి స్థితిలో కృష్ణుడు బోధచేయుట సాధ్యము కాకపోయినది.

11. కృష్ణునిబోధ సాంఖ్యయోగము గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగములో కృష్ణ పరమాత్మ తనబోధను 11వ శ్లోకముతో ప్రారంభించినాడనిన్నీ, ఆశ్లోకములో 3 భావము లున్నవనిన్నీ మొదటి భావము ఏడ్వకూడనివారికోసం అర్జునుడు
12. కర్మయోగబోధ గీతలోని 3 వ అధ్యాయమైన కర్మయోగములో 43 శ్లోకము లున్నవి. ఈ 43 శ్లోకములలో దిగువ నుదహరించిన ప్రకారము 4 రకాల బోధచేయబడినది.
ప్ర థ మా ధ్యా య ము

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ|| 1

ద్వి తీ యా ధ్యా య ము

తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణామ లేక్షణం,

విషీదంత మిదం వాక్యమువాచ మధుసూదనః || 1

తృ తీ యా ధ్యా య ము

జ్యాయసీచేత్కర్మణస్తే మతాబుద్ధిర్జనార్దన

తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ || 1

Geetha Koumudi-1    Chapters